Saturday, 26 November 2011

sajeevam

పులి పంజా విసిరింది
కలవరపడింది ప్రభుత
పట్టుదల పెరిగింది అధినేతకి

పోలీసు యంత్రాంగం కదిలింది
ఎన్ కౌంటర్లో రక్తపుమడుగులో పులి

కనుమరుగయిందిపులి
సిద్దాంతం సజీవమే
అనుచరుల్లో సానుభూతిపరుల్లో

*కిషన్జీ ఎన్ కౌంటర్
26 .11 .2011 

No comments:

Post a Comment