మండుటెండలో
నడుస్తున్న మనిషికి
పల్లకిలో ప్రయాణం
కష్టజీవి తాను
కష్టజీవికి పల్లకి పట్టిన
రోజొచ్చింది
రైతన్నల
రాజ్యమొచ్చింది
ప్రజాస్వామ్యానికి
పట్టం కట్టేం
సామాన్యుడే రాజు
కానీ
పల్లకిలో ప్రయాణం
అంటే
పల్లకి మోసేవారికి భారం
మనిషికి భారమివ్వని
సుఖ ప్రయాణమే
కావాలి మనకి
20.10.25
No comments:
Post a Comment